Download Now Banner

This browser does not support the video element.

గంగాధర నెల్లూరు: అన్నదాత పోరు పోస్టర్లు ఆవిష్కరణ చేసిన జీడి నెల్లూరు నియోజకవర్గ వైసిపి ఇన్చార్జి కృపా లక్ష్మి

Gangadhara Nellore, Chittoor | Sep 8, 2025
మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి కార్యాలయంలో ఆదివారం జీడి నెల్లూరు నియోజకవర్గ ఇన్చార్జి కృపా లక్ష్మి చేతుల మీదుగా వైసీపీ నాయకుల ఆధ్వర్యంలో అన్నదాత పోరు పోస్టర్లను సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృపా లక్ష్మీ మాట్లాడుతూ రైతులకు అండగా వైసీపీ పార్టీ ఉంటుందని, యూరియా కొరత, రైతులు పడుతున్న కష్టాలపై పోరాడేందుకు ఈనెల 9వ తేదీన చిత్తూరు ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రం సమర్పించే కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us