Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: జిల్లాలో పెండింగ్ పనులన్నీ మార్చి 31లోపు పూర్తి చేయాలి: ZP చైర్మన్ సునీత రెడ్డి

Vikarabad, Vikarabad | Feb 26, 2024
పెండింగ్లో ఉన్న పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా జడ్పీ చైర్పర్సన్ సునీత రెడ్డి అన్నారు జిల్లా పరిషత్ కార్యాలయంలో పనులు సాంఘిక సంక్షేమం స్టాండింగ్ కమిటీలపై చైర్పర్సన్ సమీక్ష నిర్వహించారు
Read More News
T & CPrivacy PolicyContact Us