Download Now Banner

This browser does not support the video element.

అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలకు నిరసనగా గుడివాడలో సీపీఎం ఆధ్వర్యంలో నిరసన

Machilipatnam South, Krishna | Sep 6, 2025
గుడివాడలో దిగుమతి సుంకాలపై సీపీఎం ఆధ్వర్యంలో నిరసన భారత ఉత్పత్తులపై అమెరికా విధించిన 50% దిగుమతి సుంకాలకు నిరసనగా శనివారం మద్యాహ్నం 4 గంటల సమయంలో స్తానిక గుడివాడ మార్కెట్ యార్డువద్ద సీపీఎం, కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్బంగా సీపీఎం పట్టణ కార్యదర్శి ఆర్ సీపీరెడ్డి మాట్లాడుతూ..అమెరికా అధ్యక్షుడు మన దేశంపైపెత్తనం చేయడాన్ని మోదీ ప్రభుత్వం మౌనం వహించడం సిగ్గుచేటని ఆరోపించారు. అలాగె కార్పొరేట్ శక్తులకు కోట్ల రూపాయల రాయితీలు ఇస్తూ, సామాన్యులపై భారం మోపుతున్నారని మండిపడ్డారు.
Read More News
T & CPrivacy PolicyContact Us