Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: ధర్మసాగర్ గేటు వద్ద మంచినీళ్ల కోసం రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేసిన మహిళలు

Narsapur, Medak | Sep 1, 2025
మెదక్ జిల్లా కౌడిపల్లి మండలంలోని ధర్మసాగర్ వద్ద మంచినీళ్ల కోసం గిరిజన మహిళలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. గత కొంతకాలంగా తమ తండాకు మంచిని రావడంలేదని అధికారులకు ప్రజాప్రతిలకు విన్నవించిన సమస్య పరిష్కారం కాలేదని గిరిజన మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us