Download Now Banner

This browser does not support the video element.

ఉప్పలగుప్తంలో లారీ ఢీకొని ఒకరి మృతి

Amalapuram, Konaseema | Aug 24, 2025
ఉప్పలగుప్తం మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. రోడ్డుపై వెళ్తున్న వ్యక్తిని వెనక నుంచి వస్తున్న ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో వానపల్లి పాలెం గ్రామానికి చెందిన వీర రాఘవులు అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై రాజేష్ ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అమలాపురం ఏరియా హాస్పిటల్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
Read More News
T & CPrivacy PolicyContact Us