Download Now Banner

This browser does not support the video element.

విజయవాడలో విషాదం.. హిజ్రాల దాడికి మహిళ బలి

India | Sep 13, 2025
విజయవాడ మాచవరంలో దారుణం జరిగింది. గిరిపురం నివాసి కుమారి అనే మహిళపై కొందరు హిజ్రాలు దాడి చేయడంతో ఆమె మనస్థాపం చెందింది. తీవ్ర మనోవేదనకు గురైన కుమారి ఈ నెల 11న ఆత్మహత్యాయత్నం చేసింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఆమె మరణించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ దారుణ సంఘటన స్థానికంగా విషాదం నింపింది.
Read More News
T & CPrivacy PolicyContact Us