Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: కల్లుకుంట నుంచి మేకడోన వరకు నిర్మిస్తున్న రహదారి పనులను పరిశీలించిన ప్రాజెక్ట్ ఇంప్రూవ్ మెంట్ ఏఈ

Mantralayam, Kurnool | Aug 28, 2025
పెద్ద కడబూరు మండలం కల్లుకుంట నుంచి మేకడోన వరకు దాదాపు రూ.1.35 కోట్లతో నిర్మిస్తున్న రహదారి పనులను ప్రాజెక్ట్ ఇంప్రూవ్ మెంట్ ఏఈ రాఘవేంద్ర రెడ్డి గురువారం పరిశీలించారు. రహదారి నిర్మాణ పనుల్లో ఏలాంటి మెటీరియల్ ను ఉపయోగిస్తున్నారని సూపర్వైజర్ రాము ను అడిగి తెలుసుకున్నారు. ఆలాగే కల్లుకుంటలో దాదాపు 120 మీటర్ల సీసీ రహదారి పనులకు సంబంధించి పనులను కూడా వర్షాలు తగ్గుముఖం పడితే ప్రారంభిస్తామని తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us