Download Now Banner

This browser does not support the video element.

పెద్దపల్లి: సివిల్ మ్యాటర్ లో పోలీసులు ఇబ్బంది పెడుతున్నారని ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన మహిళ

Peddapalle, Peddapalle | Sep 1, 2025
సోమవారం రోజున ప్రజావాణి కార్యక్రమంలో కమాన్పూర్ మండలం రొంపి కుంట గ్రామానికి చెందిన మహిళ కోర్టు వివాదంలో ఉన్న భూమిపట్ల పోలీసులు జోక్యం చేసుకొని ఇబ్బందులకు గురి చేస్తున్నారని జిల్లా అదనపు కలెక్టర్ బి వేణుకు తన ఫిర్యాదును అందించారు తనకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్కు విన్నవించారు
Read More News
T & CPrivacy PolicyContact Us