Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: ఆధ్యాత్మికతోనే సమాజంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందన్న శ్రీకాకుళం ఎమ్మెల్యే గోండు శంకర్రావు

Srikakulam, Srikakulam | Sep 13, 2025
ఆధ్యాత్మికతోనే సమాజంలో మానసిక ప్రశాంతత ఏర్పడుతుందని ఎమ్మెల్యే గోండు శంకర్రావు అన్నారు. శనివారం శ్రీకాకుళం విశాఖ ఏ కాలనీలో నీలమణి దుర్గ అమ్మవారి ఆలయం నిర్మాణం జరుగుతోంది. ఈ మేరకు నిర్వహించిన సమావేశానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే హాజరయ్యారు. ఆలయ నిర్మాణానికి కమిటీ సభ్యులకు దాతలు సహకరించాలని కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us