Download Now Banner

This browser does not support the video element.

వైరా: వైరా మండలం పినపాక బ్రిడ్జిపై లారీ బస్సు ఢీకొని 15 మందికి సల్ప గాయాలు త్రుటిలో తప్పిన పెను ప్రమాదం

Wyra, Khammam | Sep 1, 2025
ఖమ్మం జిల్లా వైరా మండలం స్టేజి పినపాక బ్రిడ్జి వద్ద లారీని ఢీ కొట్టిన ఆర్టీసీ బస్సు,బస్సులో ప్రయాణిస్తున్న 15 మందికి గాయాలు,మణుగూరు నుంచి ఖమ్మం వెళ్తుండగా బస్సును ఢీ కొట్టిన లారీ,గాయపడ్డ ప్రయాణికులను అంబులెన్స్ లో ఆస్పత్రికి తరలించిన పోలీసులు తృటి లో తప్పిన పెను ప్రమాదం
Read More News
T & CPrivacy PolicyContact Us