Download Now Banner

This browser does not support the video element.

సంగారెడ్డి: మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలి, సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ భారతి

Sangareddy, Sangareddy | Aug 26, 2025
మహిళలు స్వశక్తితో ఆర్థికంగా ఎదగాలని సదాశివపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ భారతి అన్నారు.మహిళా సమానత్వ దినోత్సవం సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. విద్యార్థులను లక్ష్యాన్ని నిర్దేశించుకొని చదవాలని చెప్పారు. ప్రస్తుత సమాజంలో పురుషులకు దీటుగా మహిళలు రాణిస్తున్నారని పేర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us