Download Now Banner

This browser does not support the video element.

యర్రగొండపాలెం: క్షయ వ్యాధి పట్ల చెంచు కాలనీలో అవగాహన కల్పించిన ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్

Yerragondapalem, Prakasam | Aug 25, 2025
ప్రకాశం జిల్లా పుల్లలచెరువు మండలం కొమరోలు గ్రామం చెంచు కాలనీలో క్షయ వ్యాధి పట్ల అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమావేశంలో ప్రభుత్వ ప్రతినిధి శ్రీకాంత్ మాట్లాడుతూ వ్యాధి బారిన పడితే ఊపిరితిత్తులు లోపల చెడిపోయి ఆయాసం దగ్గు బరువు తగ్గిపోతారని తెలిపారు. ఈ వ్యాధిని నిర్లక్ష్యం చేయడం వల్ల అధికమవుతుందని పేర్కొన్నారు. సకాలంలో చికిత్స తీసుకోవడం వల్ల ఈ వ్యాధిని నివారించవచ్చని అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us