Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: నాగారం మున్సిపాలిటీలో పర్యటించిన జలమండలి ఏ ఈ సాయికిరణ్

Medchal, Medchal Malkajgiri | Sep 2, 2025
నాగారం మున్సిపాలిటీ పరిధిలోని విఎస్టి, సాయిబాబా కాలనీలలో జలమండలి ఏఈ సాయి కిరణ్ పర్యటించారు. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముప్పు శ్రీనివాసరెడ్డి తో కలిసి వాటర్ పైప్లైన్లు, వాటర్ కనెక్షన్లపై సర్వే నిర్వహించారు. కలనివాసులకు వాటర్ కనెక్షన్ల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో రాజు సుఖ్నగర్ కాలనీ అధ్యక్షుడు దాస్, వి ఎస్ టి కాలనీ అధ్యక్షుడు మనోహర్ పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us