Download Now Banner

This browser does not support the video element.

డిపోకు పరిమితమైన ఆర్టీసీ బస్సులు నిరసన వ్యక్తం చేసిన డ్రైవర్లు

Rajampet, Annamayya | Oct 8, 2025
తిరుపతి నుంచి రాజంపేట కు వస్తున్న బస్సు శెట్టి గుంట వద్ద ప్రయాణికులు డ్రైవర్ పై దాడి చేసిన ఘటన సోమవారం జరిగింది. ఈ ఘటనకు నిరసనగా రాజంపేట ఆర్టీసీ ఆవరణలో ప్రైవేటు బస్సు డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. తమకు రక్షణ కల్పించాలని నిందితులపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్రైవర్లు విధులకు హాజరు కాకపోవడంతో డిపోకు పరిమితమైన బస్సులు దానితో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us