Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: ఇందిరమ్మ ఇండ్లను కట్టుకోకుండా అటవీశాఖ అధికారులు అడ్డుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేసిన అగర్ గూడా గ్రామ ప్రజలు

Sirpur T, Komaram Bheem Asifabad | Sep 2, 2025
పెంచికల్పేట్ మండలంలోని అగర్ గూడా గ్రామానికి రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఇందిరమ్మ ఇళ్లను కట్టుకోకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత 70 సంవత్సరాల నుండి ఇదే గ్రామంలో నివాసం ఉంటున్నామని ఈ గ్రామంలో ఇల్లు నిర్మించడానికి పర్మిషన్ లేదని అటవీశాఖ అధికారులు తమను వేధిస్తున్నారని గ్రామ ప్రజలు వాపోతున్నారు. జిల్లా కలెక్టర్, స్థానిక ఎమ్మెల్యే వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు,
Read More News
T & CPrivacy PolicyContact Us