Download Now Banner

This browser does not support the video element.

తాండూరు: విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్త్ మరమ్మతు చేయడంలో అధికారుల నిర్లక్ష్యం.గేటు బయట కూర్చొని నిరసన వ్యక్తం చేసిన రైతులు

Tandur, Vikarabad | Sep 8, 2025
తాండూర్ నియోజకవర్గం యాలాల మండలం లక్ష్మీనారాయణ పురం గ్రామంలో రైతుల పొలాల వద్ద విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ పది రోజులుగా పనిచేయడం లేదని రైతులు సోమవారం తాండూర్ పట్టణం లోని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ కార్యాలయానికి వచ్చారు మరమ్మత్తు చేయాలని సంబంధిత అధికారులను సంప్రదించిన నిర్లక్ష్యం వహించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు తదితరుల నిర్లక్ష్యానికి నిరసనగా గేటు బయట కూర్చున్నారు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ చేయడం చేయకపోవడంతో పంట పొలాలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు
Read More News
T & CPrivacy PolicyContact Us