Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: కేంద్ర మంత్రి బండి సంజయ్‌ను కలిసి సత్యానంద ఆశ్రమ స్వర్ణోత్సవాలకు ఆహ్వానించిన చింతకుంట గ్రామస్థులు

Ibrahimpatnam, Jagtial | Dec 28, 2024
కథలాపూర్ మండలం చింతకుంట గ్రామస్థులు కేంద్ర హోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కుమార్ను శనివారం కలిశారు. గ్రామంలో నిర్వహించే సత్యానంద ఆశ్రమ స్వర్ణోత్సవాల ఆహ్వాన పత్రికను ఆయనకు అందించామన్నారు. సత్యానంద ఆశ్రమం పీఠాధిపతి విశోఖ తీర్థ స్వామి, భక్తులు చిన్న మల్లయ్య, శశి, విష్ణు, రాజు ఆహ్వానం పలికినవారిలో ఉన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us