Download Now Banner

This browser does not support the video element.

పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం 10గంటల నుంచి అర్జీలు స్వీకరిస్తాం పీడి చైత్ర వర్షిని

Pithapuram, Kakinada | Aug 24, 2025
పిఠాపురం పాడా కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు పాడా పీడీ చైత్ర వర్షిని ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు కార్యాలయం నుండి ప్రకటనలో తెలిపిన వివరాలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు అర్జీదారుల నుంచి అర్జీలు స్వీకరిస్తామన్నారు. మండలం, నియోజకవర్గ స్థాయి అధికారులు అందరూ ఈ కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అర్జీదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us