Download Now Banner

This browser does not support the video element.

కళ్యాణదుర్గం: స్వీపర్ చేతపట్టి పరిసరాలను శుభ్రం చేసిన కుందుర్పి తహసీల్దార్ ఓబులేసు

Kalyandurg, Anantapur | Aug 23, 2025
కుందుర్పి లోని రెవెన్యూ కార్యాలయ ఆవరణలో శనివారం రెవెన్యూ అధికారులు స్వర్ణాంధ్ర-స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు.ఈ సందర్భంగా తహశీల్దార్ ఓబులేసు స్వీపర్ చేతపట్టి రెవెన్యూ కార్యాలయం పరిసరాలను శుభ్రం చేశారు. తహశీల్దార్ ఓబులేసుతోపాటు సిబ్బంది కూడా పరకలు చేత పట్టి పరిసరాలను శుభ్రం చేశారు. ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రతను పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us