Download Now Banner

This browser does not support the video element.

ములుగు: ముళ్లకట్ట వంతెన వద్ద ప్రారంభమైన గణనాధుల నిమజ్జనం

Mulug, Mulugu | Sep 5, 2025
ఏటూరునాగారం మండలం ముళ్లకట్ట వంతెన వద్ద గోదావరి నదిలో గణనాధుల నిమజ్జనం శుక్రవారం రాత్రి ప్రారంభమైంది. సబ్ డివిజన్ పరిధిలోని ఏటూరునాగారం, కన్నాయిగూడెం, మంగపేట, తాడ్వాయి, వెంకటాపురం, వాజేడు మండలాల నుంచి గణపతి విగ్రహాలను ఉత్సవ కమిటీ నిర్వాహకులు నిమజ్జనానికి తరలిస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us