Download Now Banner

This browser does not support the video element.

జహీరాబాద్: ఆదర్శనగర్ కాలనీలో తాళాలను పగలగొట్టి ఇంట్లో చోరీ

Zahirabad, Sangareddy | Sep 1, 2025
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మున్సిపల్ పరిధిలోని ఆదర్శనగర్ లో దోపిడి దొంగలు చోరీకి పాల్పడిన సంఘటన చోటుచేసుకుంది. పట్టణ బైపాస్ రోడ్డు సమీపంలోని శోభారాణి కి చెందిన ఇంట్లో తాళాలు, బీరువా పగలగొట్టి 2.30 లక్షల విలువైన బంగారు, వెండి, నగదు ఎత్తుకెళ్లారు. సోమవారం ఉదయం గుర్తించిన కుటుంబీకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పట్టణ ఎస్సై వినయ్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని క్లూస్ టీం ద్వారా ఆధారాలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us