Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: ప్రభుత్వ అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలకు సక్రమంగా అందకపోతే కఠిన చర్యలు తప్పవు : కలెక్టర్ ప్రశాంతి

India | Sep 5, 2025
ప్రభుత్వం అభివృద్ధి చేసిన కార్యక్రమాలకు ప్రజలకు సక్రమంగా అందని పక్షంలో కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ , రాజమండ్రి నగరపాలక సంస్థ ఇంచార్జ్ కమిషనర్ ప్రశాంతి హెచ్చరిక జారీ చేశారు .శుక్రవారం సాయంత్రం రాజమండ్రి పద్మావతి నగర్ లో గల పార్క్ లోని స్విమ్మింగ్ పూల్ ను పరిశీలించారు. స్విమ్మింగ్ పూల్ నిర్వహణ సక్రంగా లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us