Download Now Banner

This browser does not support the video element.

గజపతినగరం: జ్వరాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి : గంట్యాడ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ హేమలత సూచన

Gajapathinagaram, Vizianagaram | Aug 26, 2025
సీజనల్ మార్పుల కారణంగా జ్వరాలు ఎక్కువగా వస్తున్నందున ప్రజలు జాగ్రత్త గా ఉండాలని మంగళవారం మధ్యాహ్నం గంట్యాడ లో ప్రాథమిక ఆరోగ్యకేంద్రం వైద్యాధికారిణి డాక్టర్ హేమలత సూచించారు. ప్రస్తుతం వస్తున్న జ్వరాలు వైరల్ జ్వరాలు అని వీటిపై పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. జ్వరాలు వచ్చిన వ్యక్తులు హాస్పిటల్ కి వచ్చి పరీక్షలు చేసుకుని ట్రీట్మెంట్ చేయించుకోవాలని సూచించారు. నీటిని ఎక్కడపడితే అక్కడ తాగకుండా కాచి చల్లార్చిన నీటిని తాగాలని సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us