Download Now Banner

This browser does not support the video element.

కుప్పం: అండర్ బ్రిడ్జి కింద ఆగిపోయిన బస్సు

Kuppam, Chittoor | Sep 10, 2025
కుప్పం మున్సిపాలిటీ డీకే పల్లి రైల్వే అండర్ బ్రిడ్జి క్రింద బుధవారం ఓ ప్రైవేట్ బస్సు నిలిచిపోయింది. కుప్పంలో కురిసిన భారీ వర్షానికి డీకేపల్లి అండర్ బ్రిడ్జి కాస్త నీటి గుంటలా మారింది. అయితే ఓ ప్రైవేటు బస్సు కుప్పం నుంచి తమిళనాడు వైపు వెళ్తూ అండర్ బ్రిడ్జి కింద నీళ్లలో చిక్కుకుంది. అండర్ బ్రిడ్జ్ కింద నీళ్లు అధికంగా ఉండడంతో బస్సు కాస్త బ్రిడ్జి కింద నిలిచిపోయింది.
Read More News
T & CPrivacy PolicyContact Us