Download Now Banner

This browser does not support the video element.

విష్ణు కంటి క్షేత్రంలో సామూహిక శ్రీరామ నామ పారాయణం

Banaganapalle, Nandyal | Aug 24, 2025
నంద్యాల జిల్లా సంజామల మండలం పేరుసోమలలో విష్ణు కంటి క్షేత్రము శ్రీ రామ్మోహన్ స్వామి ఆశ్రమంలో శ్రీరామ నామజపం కొనసాగుతోంది. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు ఆదివారం బేతంచెర్ల భజన కృష్ణయ్య శిష్య బృందం, శ్రీ కోదండ రామస్వామి సేవ భక్త బృందముచే రామనామ పారాయణం చేశారు. రామనామ పారాయణం విశిష్టతను వివరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us