Download Now Banner

This browser does not support the video element.

రామగుండం: పత్తి దిగుమతి సుంకం తగ్గింపు జీవో ఉపసంహరించాలి అంతర్గాం తహసిల్దార్ కు వినతిపత్రం ఇచ్చిన సంయుక్త కిసాన్ మోర్చా

Ramagundam, Peddapalle | Sep 3, 2025
ఎస్ కే యం కేంద్ర రాష్ట్ర కమిటీల పిలుపులో భాగంగా జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అంతర్గాం మండల తాసిల్దార్ కు పత్తి దిగుమతి సుంకం తగ్గింపు ఉపసంహరించాలని సంయుక్త కిసాన్ మోర్చా ఎస్కేయం డిమాండ్ చేస్తున్నట్లు అ నాయకులు పేర్కొన్నారు బుధవారం వారు మాట్లాడారు ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us