Download Now Banner

This browser does not support the video element.

మంత్రాలయం: కోసిగి మండలంలో రోడ్ల మరమ్మతులకు ప్రజల నుండి విరాళాలు సేకరించిన సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు

Mantralayam, Kurnool | Sep 8, 2025
కోసిగి: మండలంలో గుంతల రోడ్లను పూడ్చడానికి కూటమి ప్రభుత్వం నిధులు మంజూరు చేసినా అధికారులు, ప్రజాప్రతినిధులు మరమ్మతులు చేయలేదని సిపిఐ అనుబంధ సంఘాల నాయకులు అన్నారు. సోమవారం వైయస్సార్ కూడలి నుంచి ఉల్లిగడ్డల దుకాణం వరకు రోడ్ల మరమ్మతులకు విరాళాలు సేకరించారు. ఆదోని నుంచి కోసిగికి నిత్యం వేల సంఖ్యలో ప్రయాణికులు వస్తుంటారు. ఈ రోడ్డులో ఉన్న గుంతలను పూడ్చాలని సిపిఐ మరియు ఏఐఎస్ఎఫ్ నాయకులు తదితరులు కోరారు.
Read More News
T & CPrivacy PolicyContact Us