Download Now Banner

This browser does not support the video element.

శింగనమల: సింగనమల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే బండారు శ్రావణి ఐదేళ్లలో ఒక వితంతు పింఛన్ మంజూరు చేయలేదని మండిపడ్డారు.

Singanamala, Anantapur | Aug 27, 2025
వైసిపి వైఫల్యమే ఐదేళ్ల పాలనలో ఒక వితంతు పింఛను కూడా మంజూరు చేయలేదని సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి వైసిపి ప్రభుత్వంపై మండిపడ్డారు. బుధవారం సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల సమయంలో ఒక ప్రకటనలో ఎమ్మెల్యే బండారు శ్రావణి మాట్లాడారు. ప్రతి అర్హులైన వారికి పింఛన్లు అందజేస్తామని ఎవరు అదేరా పడకండి ధైర్యంగా ఉండాలని ఎమ్మెల్యే బండారు శ్రావణి సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us