Download Now Banner

This browser does not support the video element.

కోరుట్ల: మెట్పల్లి పట్టణంలో హనుమాన్ నగర్ లో తండ్రి మందలించాడని మనోజ్ అనే బాలుడు ఉరివేసుకొని ఆత్మహత్య

Koratla, Jagtial | Sep 6, 2025
తండ్రి మందలించాడని. బాలుడు ఆత్మహత్య మెట్ పల్లి పట్టణంలోని హనుమాన్ నగర్ లో విషాదం చోటు చేసుకుంది. ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు కైరంకొండ మనోజ్(15) అనే బాలుడు. గణపతి మండపం వద్ద గొడవ జరగడంతో కొడుకును మందలించారు తల్లిదండ్రులు. మనస్థాపంతో ఉరివేసుకున్నాడు మనోజ్. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మెట్పల్లి పోలీసులు
Read More News
T & CPrivacy PolicyContact Us