Download Now Banner

This browser does not support the video element.

ములుగు: శనిగకుంట వద్ద కూలీలతో వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా, 12 మందికి గాయాలు

Mulug, Mulugu | Aug 23, 2025
మంగపేట మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం ఉదయం నరసింహ సాగర్ నుంచి శనిగకుంట గ్రామానికి వరినాటు కోసం వెళుతున్న కూలీల ట్రాక్టర్ ప్రమాదవశాత్తు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 12 మంది కూలీలకు తీవ్ర గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. పలువురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us