Download Now Banner

This browser does not support the video element.

ఆలూరు: గణేశ్‌ విగ్రహాల ఏర్పాటు కోసం పర్మిషన్ తప్పనిసరి: సీఐ రవిశంకర్ రెడ్డి

Alur, Kurnool | Aug 22, 2025
ఆలూరు నియోజకవర్గంలో శుక్రవారం వినాయక చవితి సందర్భంగా విగ్రహాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా స్టేషన్, ఆన్లైన్ పర్మిషన్ తీసుకోవాలని సీఐ రవిశంకర్ రెడ్డి సూచించారు. పండుగలో శాంతిభద్రతలకు ఎటువంటి ఆటంకం లేకుండా ప్రతి ఒక్కరూ కలిసిమెలిసి జరుపుకోవాలని పిలుపునిచ్చారు. వివాదాలు రాకుండా పరస్పర సహకారం అవసరమన్నారు. చట్టాలను గౌరవించి పోలీసులకు సహకరించాలని చెప్పారు.
Read More News
T & CPrivacy PolicyContact Us