Download Now Banner

This browser does not support the video element.

కొవ్వూరు: కోవూరు శాంతినగర్ లో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు..చవితి ఉత్సవాలు..పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి

Kovur, Sri Potti Sriramulu Nellore | Aug 26, 2025
నెల్లూరు జిల్లా, కోవూరు పట్టణంలోని శాంతినగర్ మూడో వీధిలో వినాయక చవితిని పురస్కరించుకుని తెలుగు యువత నాయకులు సాయి రెడ్డి ఆధ్వర్యంలో సుమారు పదహారు అడుగుల గణనాథుడిని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో ప్రతిష్టించి వినాయక చవితి ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి విచ్చేసి స్వామివారికి ప్రత్
Read More News
T & CPrivacy PolicyContact Us