Download Now Banner

This browser does not support the video element.

ఇబ్రహీంపట్నం: రంగారెడ్డి జిల్లాలోని అనాజపురంలో రైతుల ధర్నా

Ibrahimpatnam, Rangareddy | Aug 25, 2025
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండలం అనాజిపూర్ లో 125 ఎకరాల భూమి కోసం రైతులు సోమవారం ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారికి మద్దతుగా సిపిఎం నాయకులు గ్రామపంచాయతీ ముందు ధర్నాకు దిగారు. రైతులు ఆ భూమిలో జెండా పాతడానికి ప్రయత్నించగా పోలీసులు వారిని అడ్డుకున్నారు .ఈ క్రమంలో రైతులకు పోలీసులకు మధ్య ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది.
Read More News
T & CPrivacy PolicyContact Us