జస్టిస్ మురహరి శ్రీ రామన్, జడ్జి, హైకోర్టు ఆఫ్ ఒరిస్సా వారు ఈ రోజు కుటుంబ సమేతంగా శ్రీకాళహస్తి స్వామి వారి దర్శనార్థం విచ్చేసి యున్నారు. ఆలయ అధికారులు వారిని ఆలయ మర్యాదలతో ఆహ్వానించి వారికి రాహు కేతు పూజలు, దర్శనము వేదాశీర్వచనం ఏర్పాటు చేయడమైనది. సద కార్యక్రమంలో ఆలయ AEO విద్యాసాగర్ రెడ్డి, APRO రవి పాల్గొన్నారు. PRO శ్రీకాళహస్తి దేవస్థానం