Download Now Banner

This browser does not support the video element.

మండల పరిధిలోని ఎర్రదొడ్డి గంగమ్మ ఆలయంలో రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు హుండీ చోరీ

Kadiri, Sri Sathyasai | Sep 10, 2025
శ్రీ సత్య సాయి జిల్లా కదిరి మండల పరిధిలోని ఎర్రదొడ్డి గ్రామంలో గల గంగమ్మ తల్లి ఆలయంలో మంగళవారం అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్తుతెలియని దుండగులు ఆలయంలో చోరీకి పాల్పడ్డారు. ఆలయం తలుపులు పగలగొట్టి ఆలయంలోని హుండీని ధ్వంసం చేసి అందులో ఉన్న నగదును దోచుకెళ్లారు. బుధవారం ఉదయం ఆలయం వద్దకు వెళ్లిన గ్రామస్తులు దీన్ని గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us