Download Now Banner

This browser does not support the video element.

నేటి నుంచి ఎగువ అహోబిలంలో పవిత్రోత్సవాలు ప్రారంభం

Allagadda, Nandyal | Oct 12, 2024
అహోబిలంలో సంవత్సర ప్రాయశ్చిత్తార్థం నిర్వహించే పవిత్రోత్సవాలు ఎగువ అహోబిలంలో 12 నుంచి 15వ తేదీ వరకు జరగనున్నాయని అర్చకులు వేణుగోపాలన్ పేర్కొన్నారు. శనివారం విశ్వక్సేనారాధన, మృత్సంగ్రహణం, అంకురార్పణం, అధివాస హోమం, అధివాస పవిత్రం సమర్పించనున్నట్లు తెలిపారు. దిగువ అహోబిలంలో పవిత్రోత్సవాలు 16 నుంచి 21వ తేదీ వరకు నిర్వహించనున్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us