Download Now Banner

This browser does not support the video element.

హిమాయత్ నగర్: హైదరాబాద్ నగరానికి 24 గంటలు నల్లా తాగు నీళ్లు ఇచ్చే బాధ్యత మాది : మాజీ మంత్రి కేటీఆర్

Himayatnagar, Hyderabad | Sep 8, 2025
తెలంగాణ భవన్ లో మాజీ మంత్రి కేటీఆర్ సోమవారం మధ్యాహ్నం మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టూ మేము 50 కిలోమీటర్ల రింగ్ మెయిన్ నిర్మాణం చేశామని ఈ రింగ్ మెయిన్ ద్వారా గోదావరి కృష్ణ నీళ్లు తీసుకువచ్చి హైదరాబాద్ మొత్తానికి మరో 500 ఏళ్లయినా నీళ్ల కరువు లేకుండా చేస్తామని తెలిపారు. హైదరాబాద్ నగరం మొత్తం 24 గంటలు నల్లా నీళ్లు ఇచ్చేటట్లు చేస్తామని ఆయన తెలిపారు.
Read More News
T & CPrivacy PolicyContact Us