Download Now Banner

This browser does not support the video element.

మేడ్చల్: గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేందుకు అల్విన్ సిగ్నల్ వద్ద ప్రైవేట్ బస్సుల నిలిపివేత

Medchal, Medchal Malkajgiri | Sep 6, 2025
గణేష్ నిమజ్జనం సాఫీగా సాగేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా రాచకొండ కమిషనర్ సుధీర్ బాబు శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం ఎనిమిది గంటల వరకు సిటీలోకి ప్రైవేట్ బస్సులకు అనుమతి లేదని స్పష్టం చేశారు. దీంతో మియాపూర్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అల్విన్ సిగ్నల్ వద్ద ప్రైవేట్ బస్సులను ట్రాఫిక్ పోలీసులు నిలిపివేశారు.
Read More News
T & CPrivacy PolicyContact Us