Download Now Banner

This browser does not support the video element.

అలంపూర్: శ్రీ జోగులాంబ ఆలయ భూముల విషయంలో ఆలయ కమిటీ,రైతులకు మధ్య వాగ్వాదాం

Alampur, Jogulamba | Aug 25, 2025
అలంపూర్ శ్రీ జోగులాంబ బాల బ్రహ్మేశ్వర స్వామి ఆలయ భూములను సంరక్షించాలని ఆలయ కమిటీ రైతులకు సూచించారు.ఆలయ పేరిట ఉన్న 18 ఎకరాల భూములు అక్రమణకు గురవుతున్నాయని రైతులకు ,ఆలయ కమిటీ సభ్యులకు మధ్య వాగ్వాదాం చోటు చేసుకుంది. ఎవరైనా ఆలయ భూములను అక్రమణకు గురి చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us