Download Now Banner

This browser does not support the video element.

నర్సాపూర్: ఇంజనీరింగ్ విద్యార్థులకు సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించిన పోలీసులు

Narsapur, Medak | Aug 26, 2025
మెదక్ జిల్లా నర్సాపూర్ లోని బి.వి.ఆర్.ఐ.టి ఇంజనీరింగ్ కళాశాలలో సైబర్ నేరాలు మోసాల పట్టి పై విద్యార్థులకు పోలీసులు అవగాహన కల్పించారు. కార్యక్రమానికి జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు హాజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us