Download Now Banner

This browser does not support the video element.

విద్యార్థులు చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి : మైదుకూరు సీఐ రమణారెడ్డి

Rayachoti, Annamayya | Sep 11, 2025
మైదుకూరు సీఐ రమణారెడ్డి విద్యార్థులను చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు. గురువారం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో మాట్లాడుతూ ట్రాఫిక్ నియమ నిబంధనలు, సోషల్ మీడియా వినియోగం, ఇంటర్నెట్ సేవల ప్రయోజనాలు–లోపాలు గురించి వివరించారు. విద్యార్థులు చదువుపై దృష్టి పెట్టాలని, చెడు అలవాట్లకు, సెల్‌ఫోన్‌కి దూరంగా ఉండాలని ఆయన సూచించారు.
Read More News
T & CPrivacy PolicyContact Us