Download Now Banner

This browser does not support the video element.

కర్నూలు: ఈనెల 4వ తేదీన జరగబోయే కర్నూలు గణేష్ నిమజ్జన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: జిల్లా కలెక్టర్ రంజిత్ భాష

India | Sep 2, 2025
కర్నూలులో 4వ తేదీన జరగబోయే గణేశ్ నిమజ్జన మహోత్సవానికి అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని సంబంధిత అధికారులను కలెక్టర్ రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు కర్నూలు కేఎంసీ కమిషనర్ విశ్వనాథ్ కలిసి కేసీ కెనాల్ ఘాట్ను తనిఖీ చేశారు. అన్ని శాఖలు సమన్వయం చేసుకొని ఉత్సవ సమితి నాయకులు వినాయక నిమజ్జన మహోత్సవాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
Read More News
T & CPrivacy PolicyContact Us