Download Now Banner

This browser does not support the video element.

వికారాబాద్: కాగ్న నది నుండి కుమ్మరపల్లి వాసి రవికుమార్ అనే వ్యక్తి అక్రమ ఇసుక నిలువ కేసు నమోదు చేసిన దారుర్ పోలీసులు

Vikarabad, Vikarabad | Sep 4, 2025
వికారాబాద్ జిల్లా ధరూర్ మండల పరిధిలోని కుమ్మరపల్లి గ్రామానికి చెందిన మూడవ రవికుమార్ అనే వ్యక్తి అనుమతి లేకుండా కాగ్న నది కాలువలో నుండి ఇసుకను అక్రమంగా తవ్వి వారి గ్రామంలోని వైకుంఠధామం పక్కన సుమారు 30 నుండి 40 ట్రాక్టర్లు ఇసుకను నిలువ చేశారని, దారు రెవిన్యూ ఇన్స్పెక్టర్ స్వప్న ఫిర్యాదు మేరకు, ఇసుక నిల్వ స్థలానికి దారులు ఎస్సై రాఘవేందర్ చేరుకుని పరిశీలించి దారుర్ పిఎస్ లో కేసు నమోదు చేయడం జరిగిందని తెలిపారు
Read More News
T & CPrivacy PolicyContact Us