Download Now Banner

This browser does not support the video element.

సిర్పూర్ టి: ప్రభుత్వ పథకాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి, 37 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే

Sirpur T, Komaram Bheem Asifabad | Sep 6, 2025
దహేగం మండల కేంద్రంలో 37 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు పత్రాలను ఎమ్మెల్యే డాక్టర్ పాల్వాయి హరీష్ బాబు పంపిణీ చేశారు. కేంద్ర రాష్ట్ర పథకాలను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులందరూ వచ్చే దసరా నవరాత్రుల్లో ఇంటి పనులను మొదలు పెట్టాలని సూచించారు,
Read More News
T & CPrivacy PolicyContact Us