Download Now Banner

This browser does not support the video element.

మహబూబాబాద్: హర్టీకల్చర్ కాలేజీని మల్యాల గ్రామంలోనే నిర్మించాలని మాజీ మంత్రి రాథోడ్ గారికి వినతి పత్రం అందించిన బీఆర్ఎస్ నేతలు

Mahabubabad, Mahabubabad | Aug 27, 2025
ఈ రోజు మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ గారినీ మల్యాల హార్టికల్చర్ కాలేజీ నీ మల్యాల గ్రామంలోనే నిర్మాణం చేయాలని BRS పార్టి నాయకులు ఆవుల వెంకన్న గారు. షేక్ మహబూబ్ పాషా గారు... తపట్ల వెంకన్న భూక్యా రమేష్ బానోతు దాము గుగోలోత్ వీరన్న.. మర్యాద పూర్వంకంగా కలిశారు..
Read More News
T & CPrivacy PolicyContact Us