జగిత్యాల జిల్లా మెట్ పల్లి మాజీ జడ్పీటీసీ కాటిపెల్లి రాధ శ్రీనివాస్ దంపతుల కుమారుడు శ్రీకర్ రెడ్డి 28 గత 13 రోజుల క్రితం ఎస్సారెస్పి కాలువలో వినాయక విగ్రహం తీసుక రావడానికి వెళ్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి పడగ సోమవారం తాటిపెల్లి గ్రామ శివారులోని ఎస్సారెస్పి కాలువలో లభ్యం అయ్యింది.గత కొన్ని రోజుల తరబడి పోలీసులు, మత్స్యకారులు అధికారులు ఆయన ఆచూకీ కోసం గాలించారు.