Download Now Banner

This browser does not support the video element.

రాజమండ్రి సిటీ: విధి నిర్వహణలో ఉన్న పోలీసులపై మద్యం మత్తులో యువకులు దాడి: రాజమండ్రిలో సంచలనం రేపిన ఘటన

India | Sep 8, 2025
విధినిర్వంలో ఉన్న పోలీస్ కానిస్టేబుల్ పై మద్యం మత్తులో ముగ్గురు యువకులు దాడికి పాల్పడిన ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో రాజమండ్రి లో సంచలనం సృష్టించింది . రాజమండ్రి రెండవ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటనపై తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. నిందితులను అదుపులోనికి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నట్లు విశ్వాసనీయ సమాచారం. ఈ ఘటనపై పోలీసులు ఏ విధమైన కేసు నమోదు చేశారనే విషయం తెలియాల్సి ఉంది.
Read More News
T & CPrivacy PolicyContact Us