Download Now Banner

This browser does not support the video element.

శ్రీకాకుళం: భావనపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి అచ్చెన్నాయుడు

Srikakulam, Srikakulam | Sep 1, 2025
శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం భావనపాడు గ్రామంలో ఇంటింటికి వెళ్లి లబ్ధిదారులకు ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పంపిణీ చేసిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఇంటింటికీ ఉచితంగా స్మార్ట్‌ రేషన్‌ కార్డుల పంపిణీ చేసిన మంత్రి ప్రజలకు సంక్షేమంతోపాటు పారదర్శకంగా కొత్త సాంకేతికతతో కూడిన ఉచితంగా స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ చేస్తున్నామన్న మంత్రి భారీ స్థాయిలో సాంకేతికతను ఉపయోగించి స్మార్ట్ కార్డులు పంపిణీ చేయడం దేశంలో బహుశా ఇదే మొదటిసారి అన్న మంత్రి నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేసిన మంత్రి ఆచ్చె న్నాయుడు
Read More News
T & CPrivacy PolicyContact Us