Install App
nkdnews
This browser does not support the video element.
నారాయణ్ఖేడ్: తోర్నాల్ లో నష్టపోయిన పంటలను పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి
Narayankhed, Sangareddy | Sep 8, 2025
సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ నియోజకవర్గం తోర్నాల్ లో సోమవారం నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి నష్టపోయిన పంటలను పరిశీలించారు. భారీ వర్షాల వల్ల దెబ్బతిన్న పంటలకు ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని కోరారు.
Share
Read More News
T & C
Privacy Policy
Contact Us
Your browser does not support JavaScript!