Download Now Banner

This browser does not support the video element.

బెల్లంకొండ ప్రభుత్వ పాఠశాలలో 15లక్షల 58 వేల తో నూతన కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మాణం : ప్రభుత్వ ఉన్నత పాఠశాల హెచ్ యం శాంతి

Pedakurapadu, Palnadu | Sep 11, 2025
బెల్లంకొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీఎం శ్రీ పథకం ద్వారా 15 లక్షల 58 వేల రూపాయలతో కెమిస్ట్రీ ల్యాబ్ నిర్మాణం చేపట్టినట్లు పాఠశాల హెచ్ఎం శాంతి గురువారం తెలిపారు. అలానే పాఠశాలలో ఇంకుడు గుంత నిర్మాణం కిచెన్ గార్డెన్ కూడా నిర్మించినట్లు పేర్కొన్నారు. ఇంకుడు గుంత నిర్మాణంతో వర్షపు నీరు తో ఇబ్బంది తొలగినట్లు తెలిపారు. కిచెన్ గార్డెన్లో మొక్కల పెంపకం చేపడతామన్నారు.
Read More News
T & CPrivacy PolicyContact Us